అణచివేయబడ్డ చరిత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అణచివేయబడ్డ చరిత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఫిబ్రవరి 2012, శనివారం

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-8

  
మొఘల్ పరిపాలన (క్రీ.శ. 1526-1707)-2



3) జహంగీర్ (1605-1627, అక్బర్ కుమారుడు) తన చరిత్ర గ్రంథంలో, తన తండ్రియైన అక్బర్ మరియు తన స్వంత పాలనలో కలిపి సుమారు ఐదారు లక్షలమందిని హతమార్చినట్లు వ్రాసాడు (ఖాన్:200). జహంగీర్, కేవలం ఒకే (1619-29) సంవత్సరంలో సుమారు 2 లక్షల హిందువులను బానిసలుగా విక్రయించడానికి ఇరాన్‌కు తరలించాడు. ముస్లింలు పిల్లలను నపుంసకులనుగా చేసి కప్పందార్లకి బానిసలుగా ఇచ్చేవారు (ఖాన్:285).

4)షాజహాన్ (1628-1658, అక్బర్ యొక్క మనుమడు): ఈయనపాలనలో హిందూ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతుల పిల్లలను, స్త్రీలను శిస్తు కింద లెక్కించి బానిసలుగా చేసుకొనేవారు. చివరకు రైతులు కూడా తిండికి గతిలేక వారినివారు బానిసలుగా అప్పగించుకొని, చిత్రహింసలు తగ్గించుకోడానికి ఇస్లాంను స్వీకరించేవారు. ఇటువంటి షాజహాన్ పాలనను గురించి మన చరిత్ర గ్రంథాల్లో "మొఘల్ స్వర్ణయుగం"గా వర్ణిస్తారు. నిజానికి ముసల్మాన్లు హిందుస్థాన్‌ను ఆక్రమించుకొన్నప్పటినుండి వారికి స్వర్ణయుగమే, కాని హిందువులకు అది ప్రత్యక్ష నరకం. షాజహాన్ హిందూ మరియు క్రైస్తవ ఆలయాలను నాశనం చేయడంలో క్షణమైనా ఆలస్యం చేసేవాడుకాదు. ఇంకా ఇతడు ఆగ్రాలో 4,000 మందిని ఇస్లాంలోకి మారడమో లేక చావడమో తేల్చుకోమని హెచ్చరిస్తూ వారి కన్యకలని, స్త్రీలని తన హారేంనకు తరలించాడు. హూగు ప్రాంతంలో 10,000 మందిని సంహరించాడు. తన స్వంత కుమార్తెలతో జుగుప్సాకరంగా సంభోగించినట్లు రుజువులతో సహా ట్రిఫ్కోవిక్ తన పుస్తకంలో వివరించాడు (112వ పుట; K-విభాగం). షాజహాన్ తన మూడవ భార్యయైన ముంతాజ్‌తో పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితంలో పధ్నాల్గవ కాన్పు సమయంలో మరణించింది. ఆమేతో ప్రేమగా ఉండేవాడని మచ్చుకు ఒక్క అధారం కూడా లేదు. ఇక తాజ్‌మహాల్ ఆయన కట్టించాడు అనేది చాలా వివాదాస్పద అంశమని ఎందరో ఆర్కియాలజిస్ట్‌లు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. 


మొఘల్ చక్రవర్తుల పాలనలో సుదూర దేశాలనుండి అనేక బానిసల్ని హిందుస్థాన్‌కు తీసుకొచ్చేవారు. ఉదాహరణకు, ఔరంగజేబ్ తన హారేం కాపలాకు ఉజ్బెక్ మరియు తాతర్ ప్రాంత స్త్రీలను నియమించాడు. ఇంకా అనేకమంది ఐరోపా స్త్రీలని కామబానిసలుగా కలిగి యుండెను (ఖాన్:317).

5)ఔరంగజేబ్ (1658-1707, అక్బర్ మునిమనుమడు), యావత్ భారతదేశాన్ని ఆక్రమించుకొని, ప్రజలందరిని బానిసలుగా చేసుకొని, సంపూర్ణ ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని ఆకాంక్షించాడు (ఖాన్:104). కొంచెం నిస్తేజమైన ఇస్లాంని ఇతడు పునరుత్తేజపరచాడు. అంటే ఆలయాల్ని, హైందవ వేద పాఠశాలల్ని ధ్వంసం చేసి అనేకమంది పండితులని, హిందువులని విచక్షణారహితంగా చంపాడు. కక్షసాధింపుగా షరియా చెట్టాల్ని, దిమ్మీ చెట్టాల్ని ప్రయోగించేవాడు (ఖాన్:98). హిందువులు భరించలేక ఎదురుతిరిగారు. నాయకత్వం వహిస్తున్న రాజ్‌పుట్ సైన్యాన్ని సమర్థంగా ఎదురుకోలేక వారిని మానసికంగా కృంగదీయడానికి ఇష్టమొచ్చినట్లు విధ్వంసాలు చేయడం, పండ్ల చెట్లను నరకడం, హిందూ స్త్రీలను, పిల్లలను చెరపట్టడం వంటి దుశ్చర్యలు చేసారు (సుక్డీయో: 265) (ముస్లిం హడిత్‌లో నియమింపబడినట్లు అన్యులైన బాటసారులకి, ప్రయాణికులకి తీవ్ర ఇబ్బంది కలుగునట్లు పండ్ల చెట్లను నరికి, తలదాచుకోకుండా దారినున్న నివాసాల్ని ధ్వంసంచేసి వారిని దోచుకొని పిల్లలను, స్త్రీలను చెరపట్టవలెను- 09.13 మరియు 09.15 హడిత్ ఆజ్ఞలు). భారతదేశాంలోనున్న ఒక ఫ్రెంచి వైద్యుడు, చిన్నపిల్లలను శిస్తు క్రింద లెక్కగట్టి ముసల్మాన్ సుంకరులు బలవంతంగా లాక్కుపోయేవారు అని తన డైరీలో వ్రాసుకొన్నాడు (ఖాన్:284).

భారతదేశంలోకి ప్రవేశిస్తున్న బ్రిటీష్‌వారు బానిసత్వాన్ని నిరోధించినప్పటికి ముస్లింలు భారత్ లోపలా వెలుపలా విరివిగా బానిసల వ్యాపారం చేసేవారు.


 http://carpenters-son.blogspot.in/

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-7


మొఘల్ పరిపాలన (క్రీ.శ. 1526-1707)- 1

1) జహీరుద్దీన్ షా బాబర్ (1483-1530) లోడిని ఓడించి ఢెల్లీ పీఠాన్ని అధిష్టించాడు. ఖురాన్ నుండి తెగ సూక్తులు చెప్పే బాబర్, జీహాద్ చేయుటలోను, హిందువుల తలలు నరికి గుట్టలుగా పోయడంలోనూ, పిల్లలను, స్త్రీలను చెరపట్టి అనుభవించుటలోను అంతే ఆసక్తి ప్రదర్శించేవాడు (ఖాన్:282; లాల్:438-459). ఈయన ఏలుబడిలో నాయకత్వం కోసం తీవ్రమైన పోటీ ఉండేది.

http://www.livius.org/a/1/alexander/hindu_kush.jpg
ఒకప్పుడు ఆఫ్గానిస్థాన్ హిందూ రాజ్యంగా ఉండేది. దీనికి గాంధార
మరియు వాహిలి లేక వాహిలిక అనే పేర్లుండేవి. ఇక్కడ శైవులు,
బౌద్ధమతస్తులు అధికంగా ఉండేవారు. హిందూ రాజులచే యేలబడుచున్న
ఈ ప్రాంత ముఖ్య నగరాలైన కాబుల్ మరియు జబూల్ పై క్రీ.శ. 654
నుండి అరబ్బు ముష్కరుల దాడులు ప్రారంభమయ్యాయి. సుమారు
200 యేండ్లు గాంధార (ఆఫ్ఘాన్) పటాన్లు వారిని నిలువరించ
గలిగారు కాని ఎట్టకేలకు ఓడిపోయారు. ముస్లింలు హిందువులను
ఊచకోతకోసిన రీతి ఎంత భయానకమంటే అక్కడి పర్వతశ్రేణులకి
"హిందూఖుష్" అని నామకరణం చేసారు. "హిందూఖుష్" అనగా
"హిందువుల వధ" అని అర్థం. కొండకోనలలో హిందువుల రక్తం
ఏరులైపారింది. గత్యంతరంలేక అనేకులు ఇస్లాంను స్వీకరించారు.
ఆఫ్ఘాన్‌లో 1980 లో కమ్యూనిస్టు ప్రభుత్వం పడిపోయాక
మరియు డిసెంబర్ 6, 1992లో బాబ్రి మసీదు కూల్చివేయబడ్డాక,
కాబుల్, జలాలబాద్, మరియు కాందహార్ ప్రాంతాలలో ఉన్న
75,000 మంది హిందూ మైనారిటీలపై భయంకర దాడులు జరిగాయి.
ఎప్పటిలాగే అంతర్జాతీయ మీడియా ముస్లిం మనోభావాలకు
భంగం కలగొద్దని ఆ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు. అనేకమంది
హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఢెల్లీ వంటి నగరాలకు
పారిపోయారు. ఉదాహరణకు ఢెల్లీ పరిసరప్రాంతాల్లో ఎక్కువగావుండే
"సెహగల్"లు ఆఫ్ఘాన్ హిందువులే!
2) అక్బర్ ద గ్రేట్ (1556-1605; బాబర్ మనుమడు) : పల్లెలు, పట్టణాలపై దాడిచేసి దోచుకోవడం, స్త్రీలను చెరపట్టడం సర్వసాదారణమైపోయింది. అయితే అక్బర్ ఈ దురాగతాల్ని కొంతవరకు నిరోధించుటకు ప్రయత్నించాడు కాని సఫలీకృతుడు కాలేదు. ముస్లిం సైన్యానికి, అధికారులకి మింగుడుపడదేమొనని చివరకు చూసి చూడనట్లు వదిలేసాడు. భారతభూభాగం చాలా వరకు అక్బర్ ఆధీనంలోకి వచ్చింది. నిరక్షరాసుడైన అక్బర్ కొంత సహనశీలి కాబట్టి ఇతన్ని ఇస్లాం వ్యతిరేకిగా ముల్లాలు, అధికారులు తలంచారు. అక్బర్ తన దర్బారులో ఇతర మతస్తులకి కూడా ఉన్నత కొలువులిచ్చాడు. ఇతను దిన్-ఎ-ఇలాహి (స్వచ్ఛమైన విశ్వాసం) అనే అందరినీ కలుపుకొనిపోయే కొత్త మతాన్ని ప్రకటించాడు (ఖాన్:152). ఇతడు హిందూ మరియు జొరాస్ట్రియన్ పండుగలను అధికారికంగా ఆమోదించాడు (ట్రిఫ్‌కోవిక్:112). ఇతడు "జిజ్యా" పన్నును రద్దు చేసాడు. అయినా ఇంకా అనేక పన్నులు హిందువులపై అదనంగా ఉండేవి. అయితే ఇతడు తన ఇస్లామిక్ మతాన్ని, విశ్వాసాల్ని పూర్తిగా వదల్లేదు. కాలిఫ్ అధికారాన్ని ఇతడు తృణీకరించినప్పటికీ మక్కా, మదీనా మరియు ఇతర ముస్లిం ప్రాధాన్య ప్రాంతాలకు విలువైన బహుమతులు పంపేవాడు.  అక్బర్‌కు అనేకమంది బానిసలు, "హారెం" లో ఉపపత్నులు, స్త్రీలు బానిసలుగా నుండిరి. అతడు విగ్రహారాధనను ద్వేషించేవాడు (మొఘల్ స్మృతులుగా పేర్కొనే "బాబర్‌నామా"లో వ్రాయబడినది). హిందువులలో అత్యదికులు విగ్రహారాధికులేనని పేర్కొన్నాడు. శిస్తులు కట్టలేక సుమారు 30 వేలమంది చిత్తూరు రైతులు 6,000 మంది రాజ్‌పుట్‌లతో కలిసి ఆయుధాలు చేపట్టగా, అక్బర్ వారిని భయంకరంగా సంహరించాడు. కొందరిని చెరపట్టి చిత్రహింసలు (ఏనుగులతో తొక్కించడం, ముళ్ళ కొరడాలతో కొట్టించడం, కాళ్ళకు తాళ్ళు కట్టి గుఱ్ఱాలతో లాగించి అడ్డంగా చీల్చివేయించడం వంటి శిక్షలు విధించాడు) చేసి బ్రతికిన వారిని బానిసలుగా చేసుకొన్నాడు (ఖాన్:88, 113; ట్రిఫ్‌కోవిక్:112).
"తిరగబడిన వారిని అతికిరాతంగా చంపారు. ఒక్కపూటలోనే సుమారు 2,000 మంది తలలు నరికారు. ప్రాణాలతో బయటపడ్డా వారిని, వారి భార్యలను దాసదాసిగా చేసుకొన్నారు. వారి ఆస్తులను, యౌవ్వన స్త్రీలను ముసల్మాన్లు పంచుకొన్నారు. ఇదంతా అక్బర్ చక్రవర్తి మూడు రోజులు అక్కడేవుండి జరిపించారు" (సుఖ్‌డీయో: 252).
"అక్బర్ కామవాంఛలు తీర్చుకోడానికి తన హారేంలో 5,000 మంది అందమైన యువతులు మరియు పిల్లలని కలిగి యుండెను" (ఖాన్:102).

అక్బర్ సామూహిక బానిసత్వానికి స్వస్తి పలకాలని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అతని సైన్యాధిపతులు, అధికారులు అనేకమంది బానిసల్ని కలిగియుండిరని చరిత్రకారుల గణాంకాలు సూచిస్తున్నాయి. ఎంత ఎక్కువమంది బానిసలుంటే అంత గొప్ప అనే భావం ముస్లిం అధికారుల్లో, ప్రథానుల్లో ఉండేది కాబట్టి ఏ కారణం లేకుండానే వారు అప్పుడప్పుడూ హిందువులపై విరుచుకుపడేవారు (ఖాన్:282). ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో నపుంసకుల వ్యాపారం బాగా జరిగేది కాబట్టి మగపిల్లలను, పురుషులను చెరపట్టి వారిని కొజ్జాలుగా మార్చి వ్యాపారం చేసేవారు. అబ్దుల్లా ఖాన్ ఉజ్బేగ్ అనే అక్బర్ యొక్క ఒక సైన్యాధికారి, ఇలా ప్రగల్భాలు పలికాడు;
"నేను 5,00,000 మంది స్త్రీలను, పురుషులను, పిల్లలను చెరపట్టి బానిసలుగా అమ్మేసాను. వారు మహమ్మదీయులుగా మారి వారు ఇక్కడ అల్లా "తీర్పు దినం" నాటికి కొన్ని కోట్ల జనాంగంగా తయారవుతారు" (ఖాన్: 103). 

అక్బర్ పాలనలో ప్రతీ ముస్లిం దెగ్గర అనేకమంది సేవకులు, బానిసలు ఉండిరి. అసలు ముస్లింలు కష్టపడే అవసరం లేకుండా పోయింది. (ఖాన్:283).

అక్బర్ కుమారుడైన జహంగీర్ మరియు మనుమడైన షాజహాన్ అక్బర్‌వలె కాక పూర్తిగా ఇస్లాంను పాటించారు.  



http://carpenters-son.blogspot.in/

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-6


ఢెల్లీ సుల్తాన్ పీఠాన్ని కూల్చివేసిన తిమూర్ (తామర్లిన్) (1398/99)

సూఫి ఇస్లామిక్ భక్తిపరుడైన (మధ్యాసియాకి చెందిన తుర్క/మొఘల్) అమీర్ తిమూర్ 1398/99 లో ఢెల్లీపై దండెత్తి 1,00,000 బానిసల్ని ఊచకోత కోసి సుమారు 2,00,000-2,50,000 మంది బానిసలను మరియు నేర్పుగల పనివారిని (skilled workers and craftsmen) మధ్యాసీలోని సామర్ఖండ్‌నకు చెరపట్టుకొనిపోయాడు (ఖాన్:282; లాల్:544). తిమూర్, తన "స్మృతుల గ్రంథం"లో ఢెల్లీ దండయాత్రను గూర్చి ఇలా వ్రాయించాడు:
"దండెత్తి వెళ్లిన 15,000 మంది తుర్క సైనికులొక్కొక్కరికి 50-100 బంధీల చొప్పున చిక్కిరి. ఇది కేవలం 17వ రోజు జరిగిన దాడిలో చిక్కిన బానిసల సంఖ్య. స్త్రీలు మరియు ఇతర దోపిడీ సొమ్ముల లెక్కకు అంతేలేదు. ముసల్మాన్‌ల ఆధీనంలోనున్న ప్రదేశాలపై మేము దాడిచేయలేదు కాని వారిని సూఫి ఇస్లాంను స్వీకరించమని హెచ్చరించాము. తిరిగి సామర్ఖండ్‌కు వెళ్లే దారిపొడవునా దోచుకొంటూ, అందమైన స్త్రీలను, పిల్లలను చెరపడుతూ వెళ్లాము."("తిమూర్ యొక్క స్మృతులు"- బోస్టం: 648).  

ఢెల్లీ సుల్తాన్ పీఠాన్ని తిరిగి స్థాపించిన సయ్యద్ మరియు లోడి వంశస్తులు (1400-1525)

తిమూర్ ఢెల్లీలో టర్కిష్ పాలనను విచ్చిన్నం చేసాక తనకు కప్పం కట్టేవారికి 1506 వరకు అధికారమిచ్చాడు.
ఈ సయ్యద్ సుల్తాన్లు కతెహార్ (1422), మాల్వా (1423) మరియు అల్వార్ (1425) ప్రాంతాలపై దండెత్తి ఎందరినో నరికి, బానిసల్ని దోపుడు సొమ్ముని కొల్లగొట్టారు. వీరి తరువాత లోడి సుల్తాన్లు ఢెల్లీ గద్దెనెక్కారు (1451-1526). ఎందరు మారినా హిందువుల స్థితి మాత్రం మారలేదు. అది అంతకంతకు దిగజారింది. సుల్తాన్ బహ్‌లూల్ చేసిన ఆకృత్యాలకు నిస్సార్ అనే ప్రదేశం నిర్మానుష్యమైంది. సికిందర్ లోడి రేవా మరియు గ్వాలియర్ పట్టణాల్లో ఇంతకంటే ఎక్కువ ఆకృత్యాలు చేస్తూ చెలరేగిపోయాడు (ఖాన్:282). 

సూఫీలైనా, సున్నీలైనా, షియాలైనా, ఇస్లాంలో ఏ తెగైనా సరే పర్యావసానం మాత్రం ఒక్కటే! అది అన్యమతస్తులు, విగ్రహారాధికుల ఊచకోత, వారి స్త్రీలను, పిల్లలను చెరచడం, వారి కష్టార్జితాన్ని దోచుకోవడం. హిందుస్థాన్ యొక్క రక్తసిక్త చరిత్రను కొందరు స్వార్థ రాజకీయనాయకులు వారి సొంతప్రయోజనాలకోసం అణచివేసారు. 

("మొఘల్ పాలన"- తరువాతి టపాలో) 
http://carpenters-son.blogspot.in/

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-5


ఘోరిల దండయాత్ర: వాయువ్య భారతదేశాన్ని, గంగానది దిగువ ప్రాంతాల్ని జయించిన డెల్లీ పీఠ తుర్కలు (1206-1526).

1) ఘోరి పాలకులు, అనగా మొహమద్ ఘోరి మరియు ఆయన సైన్యాధిపతియైన కుతుబూద్దీన్ ఐబక్ (1206-1210) అద్వర్యంలో ఢెల్లీ సుల్తాన్ పీఠం స్థాపింపబడినది. అయితే వీరి పాలనలోకూడా సామూహిక శిరచ్ఛేదనాలు, బానిసలుగా మార్చుకోవడం, బలవంతపు మతమార్పిడులు, దోపిడీలు, అత్యాచారాలు, హిందూ ప్రార్థనా స్థలాల విధ్వంసాలు మాత్రం తగ్గలేదు. ఒక్కొక్క ముస్లింకి లెక్కకుమించి బానిసలుండిరి. ఉదాహరణకు 1195లో రాజా భీం నుండి ఐబక్ 20,000మంది బానిసల్ని తెచ్చుకొన్నాడు మరియు కళింగర్ దగ్గర 50,000 మంది బానిసల్ని తెచ్చుకొన్నాడు(1202) (లాల్:536).

"చివరికి పేద ముస్లిం దెగ్గర కూడా అనేకమంది బానిస సేవకులుండిరి (ఖాన్:103; లాల్:537)."


డెల్లీ సుల్తాన్‌పీఠావిర్భావం తరువాత ఢెల్లీ కేంద్రంగా దాడులు, బానిసల్ని చెరపట్టడం పెచ్చురిల్లాయి. హిందూస్థాన్ అంతట సామాన్య ముస్లింలకు కూడా లభ్యమయ్యేలా బానిసవిక్రయ కేంద్రాలు వెలిసాయి. ఈ బానిసలు వారికి ఒక వస్తువుతో సమానం. వీరిని ఎటుబడితే అటు తీసుకువెళ్లెవారు. కాలిఫ్(ముస్లిం మత ప్రథాన ఏలిక)కు ఐదవవంతు దోపిడిసొమ్ము మరియు బానిసలను పంపే సాంప్రదాయం ఆగిపోయింది. అయితే అప్పుడప్పుడు గౌరవసూచకంగా లేక బహుమానాలగా బానిసల్ని కాలిఫ్‌లకు, ధనిక ముస్లింలకు, ఇంకా చైనాకు కూడా పంపేవారు.


ముస్లిం సైన్యాలు విధ్వంసంచేసిన హోసలేశ్వర
దేవాలయంలో చేతులు తెగిపోయిన ఒక విగ్రహం

2) సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్ (క్రీ.శ.1236) ఇతడు కూడా భారతీయుల్ని బానిసలుగా చేసుకోవడం వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం చేసేవాడు. బానిసలపై ప్రభువుగా నియమింపబడిన ఉలగ్ ఖాన్ బల్బాన్ (1250లు-60లలో) లెక్కింపలేనంతమందిని బంధించాడు అని ఒక చరిత్రకారుడు వ్రాసాడు:
"ఆ అంధవిశ్వాసుల (హిందువుల) భార్యలు, పిల్లలు, ఆస్తులు వారిని జయించిన ముస్లిం సైనికుల     వశమయ్యాయి (లాల్:538)."

కతెహార్ అనే ప్రాంతంలో, 8 సంవత్సరాల వయసును మించిన మగవారినందరిని చంపేసి స్త్రీలను, పిల్లలను చెరపట్టమని బల్బాన్ తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు (లాల్:539).

హిందుస్థాన్లోని అనేక పల్లెలు, పట్టణాలపై సుల్తాన్ సైన్యం దాడులు జరిపి మందలు మందలుగా బానిసల్ని చెరపట్టుకుపోయారు. తప్పించుకొన్న హిందువులు కాలి బూడిదైన వారి గ్రామాలకు తిరిగి వచ్చేవారు. సుల్తాన్ సై
న్యం బంధించినవారు మాత్రం ఎన్నటికీ తిరిగిరాలేదు (లాల్:539).

3) ఖిల్జిల (1290-1320) మరియు తుగ్లగ్‌ల (1320-1413) పాలన

13, 14వ శతాబ్దాల ఖిల్జీలు మరియు తుగ్లగ్‌ల పాలనలో బానిసత్వం పెరిగింది, అలాగే ఇస్లాం కూడా వ్యాప్తిచెందింది. ప్రతిరోజు వేలమంది బానిసల్ని ఎంతో చౌకగా అమ్ముతుండేవారు (ఖాన్:258). అల్లావుద్దిన్ ఖిల్జి (1296-1316) విస్తారమైన బానిసల్ని చెరపట్టి, వారిని గొలుసులతో బంధించి, చిత్రహింసలు పెడుతూ ఘోరంగా అవమానించేవాడు. కేవలం ఒక్క సోమ్నాథ్‌పై దాడిలోనే, "20,000 మంది అందమైన స్త్రీలను, లెక్కింపలేనంతమంది పిల్లలను మహ్మదీయ సైన్యం చెరపట్టించి. వారి నివాసాల్ని, పట్టణాలని నేలమట్టంచేసి వారికి కలిగినదంతయు దోచుకొన్నారు. (బోస్టం: 641; లాల్:540)."

కొన్నివేలమంది వధింపబడ్డారు. అల్లవుద్దిన్ ఖిల్జి తన స్వంత సేవకే 50,000 మంది స్త్రీలను, పిల్లలను, అందమైన పురుషులను వినియోగించుకొనేవాడు. తన మందిరాల్లో మొత్తం 70,000 మంది బానిసలు నిత్యం పనిచేసేవారు. (లాల్:541).

ఆడవారు "జౌహార్" లేక "సతి" గావించేవారు. అంటే  ముస్లింలనుండి బానిసత్వం మరియు మానభంగాల్ని తప్పించుకోడానికి  నిప్పంటిచుకొని లేక మరోవిధంగా ఆత్మహత్య చేసుకొనేవారు. (తరువాత కాలంలో కొందరు స్వార్థ హిందూ ఛాందసవాదుల మూలంగా ఈ "సతి" భర్త చనిపోయిన స్త్రీలకు జరిగించుట ఆచారమైంది).

"తుర్కలు వారికి కావల్సినప్పుడెల్ల హిందువులను బంధించి, వారిష్టమొచ్చినట్లు చేసి, బానిసలుగా అమ్మేవారు" అని సూఫియుడైన అమీర్ ఖుస్రూ వ్రాసారు.   

13, 14వ శతాబ్దాలను గురించి ఒక హిందు చరిత్రకారుడు ఇలా వ్రాసాడు: " ఎక్కడచూసిన బానిసవిక్రయ కేంద్రాలు ఉండేవి. అవెప్పుడూ హిందూబానిసలతో నింది ఉండేవి. ముస్లిం సైన్యాలు జరిపిన అనేక దాడుల్లో లక్షలమంది హిందువులు మృతిచెందారు. ఘోరి మాలిక్ అనే ముస్లిం ఆక్రమనదారునికి హిందువుల్ని నిర్దాక్షిణ్యంగా హతమార్చి, బ్రాహ్మణులను వారి గోవులను సమ్హరించి వారిని భయభ్రాంతులకు గురిచేయమని సందేశం పంపబడినది. దానిని నెరవేరుస్తూ ఈ తుర్కలు విధ్వంసం చేస్తూ, విచ్చలవిడిగా దోచుకొంటు, స్త్రీలను పిల్లలను చెరుస్తూ హత్యాకాండ గావించారు (లాల్: 634)."   

మొహమ్మద్ తుగ్లగ్ (1325-1351) అల్లావుద్దీన్ ఖిల్జీని తలదన్నేలా అనేకమంది హిందువులని బానిసలుగా చెరపట్టాడు.
"సుల్తాన్ విగ్రహారాధికులైన హిందువులను సంహరించుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఈయన హయాంలో, ఎందరో హిందువులు బానిసలుగా చెరపట్టబడటం వలన బానిసల్ని అత్యంత చౌకగా కొనుగోలు చేసేవారు" అని ఒక చరిత్రకారుడు వివరించారు.   

సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లగ్ (1351-1388) ఈయన దెగ్గర 1,80,000 మంది అందమైన దృడమైన యువకులు బానిసలుగా ఉండిరి. 40,000ని అంగరక్షకులుగా కలిగి యుండెను. సుల్తాన్, తన సామంతుల్ని, అధికారుల్ని- యుద్ధాలు చేసినప్పుదెల్లా శ్రేష్ఠమైన బానిసల్ని తనకు పంపమని" ఆదేశించాడు (సూక్ధెయో: 165-167; లాల్:542).

ఈయన హయాంలో భారతదేశం వెలుపల కూడా అనేక బానిసవిక్రయ కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. కాందహార్, గజిని, ఖురాసన్, సామర్ఖండ్ మొదలగు పట్టణాలకి సుదూరప్రాంతాలనుండి వర్తకులు, వ్యాపారులు భారతీయ బానిసలని కొనుగోలు చేయడానికి వచ్చేవారు. హిందువుల మధ్య నివసించే భారతీయ ముస్లింలు హిందువులను నొప్పించకుండా ఇతర (ఐరోపా, ఆఫ్రికా మొదలగు) జాతుల బానిసల్ని కొని తెచ్చుకొనేవారు. ఎందుకంటే చెట్టాలు ముస్లింలకు అనుకూలంగా ఉండటం వలన హిందు ఇరుగుపొరుగువారితో వ్యాపారలాలాదేవీలు ముస్లింలకు లాభదాయకంగా ఉండేవి కాబట్టి హిందు బానిసలను కలిగి ఉంటే వ్యాపారం సరిగా సాగదని వారు ఇతరజాతులను బానిసలుగా కలిగి ఉండేవారు(ఖాన్:318).   


 http://carpenters-son.blogspot.in/

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-4


ఫంజాబ్‌ను ఆక్రమించుకొన్న ఆఫ్గానిస్తాన్‌లోని గజినీ ప్రాంతవాసులైన గజినివిద్ తుర్కలు (Ghaznivid-Turks) (క్రీ.శ. 997-1206)

మొహమద్ గజినీ (997-1030) 17సార్లు హిందూస్థాన్‌పై దండెత్తి ఎంతో దోపుడు సొమ్ము తీసుకుపోయాడు అంతేగాక ఆయన చంపినవారు మరియు బంధిపబడి ఆఫ్గానిస్థాన్‌లోని గజినీ పట్టణానికి బానిసలుగా తీసుకుపోబడినవారు సుమారు 20లక్షలమంది (ఖాన్:315వ పుట). ఉదాహరణకు సుల్తాన్‌యొక్క కార్యదర్శి మరియు గణాంకుడైన ఉత్బీ, సుల్తాన్ చరిత్ర గ్రంథంలో వ్రాసిన లెక్కలు-......తానేసర్‌నుండి ముస్లిం సైన్యాలు 2,00,000 మందిని గజినీ పట్టణానికి చెరపట్టుకొచ్చారు.......1019లో 53,000 మంది బానిసల్ని కొత్తగా బంధించి తెచ్చారు........ఇంకోసారి కాలిఫ్ కు దక్కవలసిన ఐదవవంతు బానిసలు 1,50,000 మంది (అంటే మొత్తం బానిసల సంఖ్య 7,50,000 మంది)....... తూర్పునుండి 5,00,000 బానిసలను ముస్లిం సైన్యం తీసుకువొచ్చింది..... 
ఇంకా మొహమద్ గజినీ కార్యదర్శియైన అల్-ఉత్బీ ఇలా వివరించాడు:
"దేవుని సైన్యమైన ముసల్‌మాన్‌లు 15,000 మందిని ఊచకోత కోసారు. వారి ఖడ్గాలు కారుమేఘాల్నుంచి వెలువడుతున్న మెరుపులవలే కదలసాగాయి, నేలరాలిన తోకచుక్కలా విగ్రహారాదికుల రక్తం ఏరులైపారింది. అంతేగాక అనంతమైన సంపద, 5,00,000 మంది అందమైన స్త్రీలు, పురుషులు బానిసలుగా ముస్లిం సైన్యానికి చిక్కారు (ఖాన్: 191)."

గజినివిద్‌లు ఇస్లాం సుల్తాన్ రాజపీఠమైన పంజాబ్‌లో 1186 వరకు ఏలారు. కాశ్మీర్, హన్సి మరియు పంజాబ్‌లో అనేక ప్రాంతాల్లో వీరు భయంకర నరమేదాలు చేసారు. ఎంతోమందిని బానిసలుగా చేసుకొన్నారు. ఉదాహరణకు 1079లో జరిగిన ఒక్క దాడిలోనే సుమారు 1,00,000 మందిని చెరపట్టి బానిసలుగా చేసారు (తారీక్-ఈ-అల్ఫీ, "ఖాన్" 276వ పేజీలో).


 http://carpenters-son.blogspot.in/

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-3


బానిసత్వం:ఇప్పటి పాకిస్తాన్ (సింధ్), బంగ్లాదేశ్, మరియు కాష్మీర్లలో కొన్ని ప్రాంతాలు పూర్వం ఇండియాలో అంతర్భాగంగా ఉండేవి. ఇస్లాం దండెత్తకమునుపు (7వ శతాబ్దానికి మునుపు) ఆఫ్గనిస్తాన్లో బౌద్ధమతం మరియు హిందుత్వం ఉండేవి. 16వ శతాబ్దంలో ఆఫ్గనిస్తాన్ని భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ సామ్రాజ్యం మరియు పర్షియా యొక్క సఫావిద్ సామ్రాజ్యం పంచుకొన్నారు.

మతఛాందసవాదులు కానటువంటి ఉమయద్ రాజులు హిందువులకు "దిమ్మీ" హోదా కలిపించారు. "దిమ్మీ" హోదా మాములుగా యూదలకి మరియు క్రైస్తవులకై కలిపించాలని ఖురాన్ సూచిస్తుంది. "దిమ్మీ" హోదా అనగా, ముస్లిం ఏలుబడిలో ఉన్న అన్య మతస్తులు (ఖురాన్ ప్రకారం కేవలం యూదులు, క్రైస్తవులు) వారి వారి మతాలలోనే కొనసాగొచ్చు కాని షరియా చట్టంలో ద్వితియశ్రేణి పౌరులుగా ఉంటారు. అంటే తోటి ముస్లింలకంటే అధిక శిస్తులు చెల్లించాలి, ఇంకా అనేక కట్టుబాట్లు ఉంటాయి. దిమ్మీలను సమాజంలో అధములుగా ఉంచుతారు. అయితే విగ్రహారాధికులైన హిందువులను ఖురాన్లో సూచించిన ప్రకారం హతమార్చాలి లేక ఇస్లాం స్వీకరించేటట్లు చేయాలి. అంటే ముస్లింల పాలనలో హిందువుల స్థితి యూదులు, క్రైస్తవలుకంటే ఇంకా దయనీయమైనది- వారికి రెండే మార్గాలు: చావాలి లేక ఇస్లాంలోకి మారాలి. ఉమయద్ లు ఖురాన్ కు వ్యతిరేకంగా హిందువులకు "దిమ్మీ" హోదా ఇవ్వడంలో వారి స్వార్థం ఎంతో ఉంది- ఒకటి, హిందువుల సంఖ్య చాలా విస్తారంగా ఉంది కాబట్టి షరియా ప్రకారం వీరికి దిమ్మి హోదా ఇస్తే అధిక శిస్తులు వసులుచేసి ఎంతో ధనం సమకూర్చుకోవచ్చు. రెండు, మతమార్పిడులు, సంహారాలు చేయకపోవడం వలన హిందువుల దృష్టిలో ఇతర ముస్లిం పాలకులకంటె మంచివారిగా పేరు సంపాదించుకోవచ్చు. అయితే కొందరు ముస్లిం పెద్దలు, హిందువులను ఎందుకు సంహరించడం లేక మతం మార్చుకొనేట్లు చేయడంలేదని హుమయూన్ రాజును (సం. 1236) అడుగగా, అతడిట్లన్నాడు:
"హిందువులకు దిమ్మీ హోదా ఎందుకిచ్చామంటే ప్రస్తుతం ఈ దేశంలో ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ఇంకొన్నేండ్లలలో పట్టాణాల్లో, పల్లెల్లో ముస్లిం జనాభా బాగా పెరిగిన తరువాత హిందువులను చావు లేక ఇస్లాంలోకి మారడం మధ్య ఎదోఒకటి ఎన్నుకోమని శాసించవచ్చు" అని నచ్చజెప్పాడు (లాల్: 538వ పుట).   


పేరుకి దిమ్మీ హోదా పొందినప్పటికీ హిందువుల మీద దాడులు, హత్యాకాండలు, మతమార్పిడులు, బానిస  వ్యాపారం వంటివి చురుగ్గా సాగుతూనే ఉందేవి. తిరగబడ్డవారిని నిర్దాక్షిణ్యంగా చంపడం, అందమైన బాలురలను నపుంసకులనుగా చేసి బానిసలుగా చేసుకోవడం మరియు కామవాంఛలు తీర్చుకోవడానికి వారిని వాడుకోవడం సర్వసాదారణమైపోయింది. ఈ విథంగా హింసింపబడ్డవారు మరియు చంపబడ్డవారు ఎంతమందో వాస్తవ సంఖ్య తెలియనప్పటికి ఊహింపలేనటువంటి స్థాయిలో అత్యదికులు ముస్లిముల బారిన పడ్డారని వారి చరిత్రకారుల రాతలనుబట్టి తెలుసుకోవచ్చు. హిందువుల ఆత్మగౌరవానికి, మానప్రాణాలకు కలిగే ముప్పుగాక వారి ఆస్తిపాస్తులు, నగనట్ర అన్నీ ముస్లింలు దోచుకొనేవారు. 

ముస్లిం పాలకులు స్థానికులు కాదు, మధ్యప్రాచ్యం నుండి దండెత్తివచ్చినవారు, కాబట్టి 13వ శతాబ్దంవరకు వారు బానిసల్ని భారతదేశంనుండి మధ్యప్రాచ్యానికి తరలిస్తూ ఉండేవారు. అయితే 1206 సం. లో ఢిల్లీ సుల్తానైట్ (సుల్తానుల పాలనకేద్రం-ఢిల్లీ. పరిపాలన ఢిల్లీ నుండి సాగేది కాబట్టి పరిపాలనాయంత్రాగం, వారి పరివారాలు ఇక్కడే నివసించుటకు వచ్చారు) స్థాపించాక భారతీయ బానిసల ఎగుమతి కొంచెం తగ్గింది. ఎందుకంటే ఢిల్లిలో వారి సేవలు అవసమైయ్యాయి. అయినప్పటికీ అవసరాలనుబట్టి బానిసల్ని వివిధప్రాంతాలకి తరలించేవారు. అంతేగాక ఇతరప్రాంతాల (యూరోప్, ఆఫ్రికా) బానిసల గుంపుల్ని ఇక్కడికి తీసుకొచ్చేవారు. ఈ విధంగా ముస్లిం సైనిక బలగాలు ముస్లిములుగా మార్చబడ్డ వివిధజాతుల ప్రజలతో, హిందువులతో, మతమార్పిడిచెందిన భారతీయ ముస్లింలతో వైవిధ్యంగా ఉండేది. ఖురాన్ ప్రకారం బానిసలు అల్లాచే వాగ్దానంచేయబడిన దోపిడిసొమ్ము, కాబట్టి ఎక్కువ బానిసలను సంపాదించుకోవడం అనేది జీహాద్ జరిగించుటకు ఒక ప్రథాన కారణమయ్యేది.


"బానిసలు ఎంత అధికమైపోయారంటే నామమాత్రపు సొమ్ముతో వారిని కొనుగోలు చేయొచ్చు. ఇదంతా అల్లా దయనే. ఆయనను నమ్ముకొన్న ఇస్లామీయులను ఆయన ఇలా బానిసలనిచ్చి హెచ్చిస్తాడు, అవిశ్వాలు, విగ్రహారాధికులను నలుగగొట్టి దిగజారుస్తాడు (క్రీ.శ. 942-997 వరకు గజినీలు చేసిన దండయాత్రలలో చెరపట్టబడి బానిసలుగా చేసుకోబడినవారిని గూర్చి వ్రాయుచు సుల్తాన్ సుబుక్తిగిన్ జరిపిన ఒక దండయాత్రను గూర్చి వివరించుచూ ముస్లిం చరిత్రకారుడైన ఉత్బీ వ్రాసిన వాక్యాలు).  

ముస్లిం పాలకులచే మొట్టమొదట కైవసం చేసుకొబడిన సింధ్ ప్రాంతంలో అత్యదికులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడిన బానిసలు మరియు వారి యజమానులైన కొందరు అరబ్బు ప్రభువులుండేవారు (ఖాన్:299). మొదట్లో బానిసల్ని భారత భూభాగంనుండి బలవంతంగా వెలుపలకు తరలించేవారు. ఉదాహరణకు, మొదటి వాలీద్ కాలీఫ్ సంస్థానపు ప్రభువైన హజ్జజ్ బిన్ యూసుఫ్ చే పంపబడిన ఖాసీం అనే సైన్యాధిపతి క్రీ.శ.712 నుండి 715 వరకు మూడేండ్లలో జరిపిన దండయాత్రల్లో 3,00,000 మందిని బంధించి బానిసలుగా తరలించుకుపోయాడు (ఖాన్ 299వపుట; ట్రిఫ్కోవిక్ పీ 109వ పుట). ఈ జీహాద్ లో వివిధ ప్రాంతలనుండి వచ్చిన అనేక ముస్లిం యోధులు పాల్గొనేవారు. ఒకసారి అనుకోకుండా ఖాసీం ను వెనక్కు పిలిపించి బహుశా జంతుచర్మాలలో కుట్టించబడి చచ్చునట్లుగా మరణశిక్ష విధింపబడెను, ఎందుకంటే కాలిఫ్ (ప్రభువు) యొక్క ఉపపత్నులశాలకు తరలింపబడుటకు సిద్ధపరచబడిన ఇద్దరు సింధీ యువరాణులతో కాసీం సంభోగించినట్లు అభియోగం మోపబడెను(లాల్: 439వ పుట). 

వివిధ కాలీఫ్ ల హయాంలో 8వ మరియు 9వ శతాబ్దాల్లో బానిసలకొరకు అనేక దండయాత్రలు జరిగేవి.     
  
 http://carpenters-son.blogspot.in/

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-2


ముస్లింల దండయాత్రల వలన అపారమైన ప్రాణ, ధన నష్టాలు మరియు సంస్కృతి వినాశనం జరిగాయి. చారిత్రిక గణాంకాల ప్రకారం క్రీ.శ. 1000 నుండి 1525వ సంవత్సరం వరకు సుమారు 10 కోట్లమంది ఊచకోతకోయబడ్డారు. అంటే 500 యేండ్లపాటు జనాభా అబివృద్ధి చెందాల్సిందిపోయి క్షీణించింది (లాల్ గారు  ఎం.ఏ.ఖాన్ రచించిన Islamic Jihad: A Legacy of Forced Conversion, Imperialism, and Slavery అనే పుస్తకంలోని 216వ పుటలో సూచించిన గణాంకం). నమ్మశక్యంగా లేదా? ఐతే ఈ లెక్కలు గమనించండి: 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం కేవలం 9 నెలల్లో సుమారు 30 లక్షలమంది బంగ్లాదేశి ముస్లిం మరియు హిందువులను, కొందరు భారతీయులను వధించింది (ఖాన్ 216 పుటలో). ముస్లింలు జరిగించే హింసాకాండను ప్రతీసారి చూసిచూడనట్లు విస్మరించే అంతర్జాతీయ సమాజం, ఈ ఊచకోతనూ పెద్దగా పట్టించుకోలేదు. 


అధారాలను మరియు గణాంకాలను పరిశీలిస్తే విస్మయకరమైన పెద్ద సంఖ్యలో భారతీయులను ఇస్లామిక్ క్రూర రాజ్యాలు బానిసలుగా చేసుకొన్నాయి. భారతభూభాగాలపై ముస్లింలు జరిపిన దండయాత్రలు బహుశా ప్రపంచచరిత్రలో అత్యంత రక్తసిక్తమైనవేమో! ఖాన్:201వ పుటలో చరిత్రకారుడైన డ్యురంట్ ఇలా అన్నాడు:

"హిందువుల ఊచకోత, బలవంతపు మతమార్పిడులు, హిందూ దేవాలయాల కూల్చివేత, బానిస సంతల్లో వేలంవేయడానికి చెరపట్టుకుపోబడిన హిందూ స్త్రీలు, పిల్లలను గూర్చిన విషయాలను, ముస్లిం రాజులు క్రీ. శ. 800-1700 వరకు జరిగించిన భయంకరమైన రాక్షస కార్యాలని గొప్ప విజయాలుగా గర్వంతో అత్యుత్సాహంతో ముస్లిం చరిత్రకారులు ఇస్లామిక్ రాజుల గ్రంథాలలో వర్ణశోభితంగా వ్రాసారు." 

అరబ్బు ఆక్రమణదార్లు అసలేంచేసారో తెలుపుతు రిజ్వాన్ సలీం ఇలా వ్రాసారు:
 
"నాగరికతలో అత్యంత హేయమైన క్రూరులుగా పిలవబడుటకు ఏ సంస్కృతీ ఇష్టపడని ముష్కరులు అరేబియా మరియు పశ్చిమాసియా నుండి 7వ శతాబ్దంలో భారతభూమిలోకి రాసాగిరి. ఈ ఇస్లామిక్ ఆక్రమణదార్లు దండెత్తి వచ్చి మగవారినందరిని తెగనరికి, అనేక హైందవ దేవాలయాల్ని, విగ్రహాలని, శిల్పాలని తుత్తినియలుచేసి, కోటలను రాజమందిరాలని కొల్లగొట్టి విస్తారమైన దోపుడు సొమ్మును, స్త్రీలను పట్టుకొనిపోయిరి.....కానీ చాలామంది భారతీయులు, ఎంతో పరిణతిచెందిన, అన్ని నాగరికతలకంటె విజ్ఞానంలో, వైద్యంలో ఇంకా అనేక శాస్త్రాలలో ముందున్న నాగరికత, ఎంతో సృజనాత్మకత కలిగిన, శాంతికరమైన సంస్కృతిని ఈ ముస్లిం ముష్కరులు నాశనం చేసారన్న విషయం గ్రహింపకున్నారు (ఖాన్:179వ పుటలో)." 

ఇస్లాం ఇండియాలో ప్రవేశింపకమునుపు కూడా యుద్ధాలు జరిగాయికాని, అవి ఒక జాతి లేక రాజ్య వినాశనానికి, అసంఖ్యాకమైన బానిసలకోసం, స్త్రీలకు, పిల్లలకు చివరకు పసికందులకు కనీస విలువ ఇవ్వకుండా, కొంచెమైనా కనికరం చూపకుండా కామతృప్తికొరకైన వస్తువులునగా వాడుటకు, దేవాలయాల్ని నాశనం చేయుటకు, చేలను పాడుచేసి రైతులను జంతువులనుగా పనిచేయించుటకు ఈ యుద్ధాలు జరుగలేదు మరియు ఈ యుద్ధాలు ఇరు సైన్యాల మధ్య జరిగేవి, రాజ్యాధికారం మారుతూ ఉండేది కాని సామాన్యుని ప్రాణానికి మానానికి ఇంటికి ఆస్తికి ముప్పువాటిల్లేదికాదు. దోపిడీలు ఊచకోతలు ఈ యుద్ధాలలో జరిగేవికాదు. కాబట్టి ఇస్లామిక్ దండయాత్రల పర్యవసానాలను భారతప్రజలు గ్రహింపలేకపోయారు. రాజు, ప్రజా తేడాలేకుండా ముస్లిం పాలకుల చేతుల్లో అందరూ విలవిలలాడారు. వీరి సమాజం, ఇస్లాం పాలకులయొక్క అధిక శిస్తులతో, శిక్షలతో చిన్నాభిన్నమైపోయింది. గత్యంతరంలేక కొందరు మతం మారారు, ఇంకొందరు అడవులకు, కొండలలోకి పారిపోయి బలహీనులై రోగాలతో, క్రూరమృగాలబారిన పడి తనువులు చాలించారు. ముస్లింలు, హిందూస్త్రీల భర్తలను వారి కళ్ళముందే చంపి, భర్తల నెత్తురు చల్లారకముందే వారి భార్యలతో బలవంతంగా శయనించేవారు. భారత సమాజాన్ని ఘోరంగా కీంచపరచి, సంస్కృతిని పాడుచేసి, తిరగబడినవారిని కిరాతకంగా చంపుతూ, అన్యాయంగా నేరారోపణలు చేస్తూ భారతావనిని దయనీయస్థితిలోకి చేర్చారు. అప్పుడప్పుడూ ముస్లిం రాజుల మధ్య జరిగే యుద్ధాల్లోను హిందువులే అధికంగా బలైయ్యేవారు, ఎందుకంటే హిందువులను ముందు  కవచంగా (battlefield front line) ఉపయోగించుకొనేవారు (ఖాన్ 205-207 పుటల్లో).    
http://carpenters-son.blogspot.in/

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-1


భారతదేశానికి ఎంతో ఉన్నతమైన, ప్రాచీన సాంస్కృతిక చరిత్ర ఉన్నది. క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితం హైందవమతం, క్రీ.పూ. 600 సంవత్సరాలక్రితం బౌద్ధమతం ప్రారంభమైయ్యాయి. భారతసంస్కృతి శాస్త్రాలలో, కళలలో, మతంలో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. భారతీయ విద్వాంసులు సైన్స్ లో, గణితంలో ఎంతో ప్రగతిని సాధించారు (సున్నా, భీజగణితం, రేఖాగణితం, దశాంశ విధానం మొదలగు అరబిక్ గణితావిష్కరణలు వాస్తవంగా "హిందూ ప్రజల ఆవిష్కరణలు! ఇవి ముమ్మాటికి భారతీయ విజ్ఞానుల విజ్ఞతే!). భారతీయ విద్వాంసులు ఈ గణిత విజ్ఞానాన్నే గాక, వైద్యశాస్త్రం, తర్కశాస్త్రంలోని అనేక ప్రావీణ్యతలను, ఉన్నత ప్రమాణాలను ఇతర రాజ్యములలోకి తీసుకువెళ్లిరి (ముస్లిం రాజ్యాలకు కూడా! ఉదా: బాగ్దాద్).

ఎక్కడెక్కడినుంచో ఇతరులు భారతీయ విశ్వవిద్యాలయాలలో చదువునభ్యసించుటకు వచ్చేవారు (నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అతిపురాతనమైనది). భారతీయ విద్యార్థులు విస్తారమైన అంశములలో, అనగా సైన్స్, గణితం, తర్కశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలగువాటిని అభ్యసించేవారు. భారతీయ కళలు, కట్టడాలు అద్భుతంగా ఉండేవి. భారతతీయులు పరిణతిచెందిన ప్రగతిశీలురైయుండిరి. ఇటువంటి సమయంలో క్రీ.శ. 7వ శతాబ్దంలో భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. వెంటనే భోగభాగ్యాలు పోయి, ఊచకోతలు, అత్యాచారాలు, హింస, దోపిడీలు, సాంస్కృతిక, హైదవ కట్టడాలను, పట్టణాలను, కళలను, క్షేత్రాలను వినాశనం చేయడం ఆరంభమైనది. కొన్నిచోట్ల వాటి స్థానంలోనే ఇస్లామిక్ కట్టడాలు వెలిసాయి. జనాలలో వైజ్ఞానిక తృష్ణ కుంచించుకుపోయింది, హింసాప్రవృత్తి, స్వార్థం పెరిగిపోయింది. హింస, కరువులు, దోపిడీలు, మానభంగాల భయంతో బలవన్మరణాలు, మతమార్పిడులు విస్తారంగా జరిగాయి. ఇస్లాం ప్రకారం ఏదైనా విషయం ఇస్లాంలో అపరిచితమైతే లేక ఇస్లామునకు పూర్వమైనదైతే అదివారికి మూఢమైన కాలానికి (అజ్ఞానాంధకార చరిత్రకి) చెందినదిగా (jahiliyya- time of ignorance) భావిస్తారు మరియు ఇస్లాం ప్రకారం దానిని నాశనం చేయాల్సిందే (ఉదా: ఆఫ్గాన్ లో హిందూ మరియు బౌద్ధ ఆలయాలు, విగ్రహాలు స్థూపాలు). ఒకవేళ అది విలువైనది, లాభకరమైనదైతే దానిని ఇస్లాం పరం చేసుకోవాల్సిందే (ఈజిప్ట్ పిరమిడ్లు- సందర్శకుల వలన చాలా లాభం!). ఈ నిరంతర ఊచకోత జనాల్ని అస్థిరులుగా, సంచారకులుగా (gypsies) చేసింది, హైందవ ఆఫ్గానిస్తాన్ని నాశనం గావించి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లను పుట్టించింది!    



http://carpenters-son.blogspot.in/