18, ఫిబ్రవరి 2012, శనివారం

4.9 కోట్ల మంది హిందువుల ఆచూకీ?

బంగ్లాదేశ్‌లో 1949 నుండి సుమారు 4.9 కోట్ల హిందువుల అదృశ్యం గురించి మాట్లాడుతూ నియర్ ఈస్ట్ మరియు సౌత్ సెంట్రల్ ఆసియాలో మానవ హక్కులు మరియు మత స్వేచ్ఛకై  హెచ్.ఆర్. 440 బిల్లును సమర్థిస్తున్న రిప్రసెంటెటివ్ డోల్డ్. బంగ్లాదేశ్‌లోని హిందువులపై దాడులు మరియు వారి బలవంతపు వలసలు, ఇరాక్‌లోని మిషాబా ప్రాంత క్రైస్తవులపై కఠిన ఆంక్షలు మరియు ఇరాన్‌లో బహాయ్ మతస్తుల నిర్బంధాలను ఖండిస్తూ ఇవి భరింపలేని హింసలని అమెరికన్ పార్లమెంట్ సభ్యుడైన డోల్డ్ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులను నివారించడానికి  హెచ్.ఆర్. 440 బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు.

ఎన్నో శాంతి సందేశాలిచ్చే ముస్లిం సమర్థకులు, ముల్లాలు ఇస్లామిక్ దేశాల్లో మైనారిటీ మతస్తులపై జరిగే ఆకృత్యాలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇస్లాం శాంతికరమైన మతమైతే వారి దేశాల్లోని మైనారిటీలు ఇళ్ళు, ఆస్తులు వదిలేసి ఎందుకు పారిపోతారో ముస్లిం అపాలజిస్ట్లు, ముల్లాలు సమాధానం చెప్పాలి. ఎటూ పారిపోలేనివారు అంత దీనావస్థలో ఎందుకుంటారో చెప్పాలి. ముస్లిం చట్టాల్లో ముస్లిమేతరులపై వివక్ష ఎందుకుంటుందో చెప్పాలి.



 http://carpenters-son.blogspot.in/2011/08/49.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి