16, ఫిబ్రవరి 2012, గురువారం

సిద్ధిపేటలో అకారణంగా హిందువులపై దాడి చేసిన ముస్లిం ముఠాలు



  తేది:   08/10/2011 శనివారం రోజున ముస్లిం మూకలు ముందే రచించుకున్న పథకం ప్రకారం , సిద్ధిపేట పట్టణం లోని ముఖ్య కూడళ్ళ వద్ద గల హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడి కిదిగారు . వెంట కత్తులు , తల్వార్లు , కర్రలు ధరించిన సుమారు 250 మంది కి పైగా మూకుమ్మడిగా కదలి వచ్చి రైతుబజార్ లో గల చిరు హిందూ వ్యాపారులపై దాడి చేసి చావబాదారు . ఆ వెంటనే వెంట తెచ్చుకున్న వాహనాల టైర్లనును దుకాణాలు బండ్ల పై వేసి నిప్పంటించారు . 

కళ్ళు మూసి తెరిచేలోగా ఏమి జరుగుతుందో తెలుసుకునే లోగానే పని కానిచ్చారు. స్త్రీలు గర్భిణీలు అని చూడకుండా తన్నారు . ఏమీ పాలుబోని జనం పరుగెత్తడం ప్రారంభించారు . అంతే కాదు పాత్రికేయులను వారే రమ్మని  కబురు పంపి వచ్చిన వారిని చితక బాదారు . ఇలా వీరి స్వైరవిహారం కొనసాగుతుండగానే మరింత మంది ముష్కరులు వారికి తోడయ్యారు . పట్టణమంతా పరుగులు పెట్టడం మినహా ఏమీ చేయలేక పోయింది. 

 
దాడికి కారణం ఏమిటి ?

           
 
సమాధానంగా వారు చెపుతున్నదేమిటి అంటే " మొన్నటి విజయదశమి అమ్మవారి ఊరేగింపులో మా ఖురాన్ ను హిందువులు కాల్చినారు " అందుకే ఈ దాడి అని గాండ్రి స్తున్నారు .
వాస్తవం ఏమిటి ?
                   ఎవరు అక్కడ ఎలాంటి ఖురాన్ పేజీ లను తగలబెట్టలేదు . వారి వాదన లో నిజం లేదనేది ప్రత్యక్ష సాక్షుల కథనం .
                 ఇదిలా ఉండగా హిందువులు ప్రజాస్వామ్య పద్దతి లో పోలీస్ లకు జరిగిన విషయాన్నంతా వివరించి ముస్లిం మూకల  లపై పిర్యాదు ఇచ్చారు . విచిత్రం ఏమిటంటే వీరంతా స్థానిక MLA శ్రీ హరీష్ రావు  గారి అనుచరులే గాక ఆ పట్టణం లో టి ఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తలు . జరిగిందేదో జరిగింది ఇక గోడువాలు వద్దు అంటూ చావు కబురు చల్ల గా చెపుతూ పేరుమోసిన యువ  MLA గారు బీరాలు పలకడమే గాక హిత వచనాలు వల్లెవేయడం ప్రారంభించారు . విచిత్రం ఏమిటంటే ఏమి జరిగిందంటూ ఎ ఒక్క హిందూ వు వద్దకు వెళ్లి పలకరించిన పాపాన పోలేదు మన యువ MLA గారు . పైగా వారిని వెనుకేసుక రావడం వారికే చెల్లింది.
              కావున ఇలాంటి పాశవిక దాడులను ఖండిస్తూ హిందూ సమాజం అంతా ఒక్క తాటి పైకి వచ్చి నిరసిస్తున్నది అని హిందూ నాయకులు తెలుపుతున్నారు . దాడి కి మూల కారకులైన వారి కి శిక్ష పడేవరకు న్యాయ పోరాటం ఆగదని తెలిపారు. .

 http://www.vhpap.org/2011/10/blog-post_13.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి